తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : స్థిరంగా పసిడి ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే!

Gold and Silver rates today : స్థిరంగా పసిడి ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే!

31 January 2023, 6:22 IST

    • Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా...
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా...

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా...

Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 52,650గా కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,26,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,265గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 57,440గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,74,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,744గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,590గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 57,440గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,370గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 52,650గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 57,440గాను ఉంది.

Gold rate today in Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,440గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 52,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 57,490గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,440గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,240గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 పెరిగి రూ. 72,400గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 72,200గా ఉండేది.

Silver rates in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 72,400.. బెంగళూరులో రూ. 74,700గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ 26,640గా ఉంది. సోమవారం ఈ ధర రూ. 26,500గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,640గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)