గత సంవత్సరం టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి భారత్ రెండో సారి పొట్టి కప్ ను ముద్దాడింది. అయితే ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ పంత్ ఫేక్ ఇంజూరీ యాక్టింగ్ చేశాడని అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగమ్మాయి.. శ్రీచరణికి నాలుగు వికెట్లు.. ఇంగ్లాండ్ ను చిత్తుచిత్తు చేసిన టీమిండియా
ఐపీఎల్ లో జీరో.. అమెరికా లీగ్ లో హీరో.. మ్యాక్స్వెల్ ఊచకోత.. 13 సిక్సర్లు
ఇదెక్కడి థ్రిల్లర్ సామి.. ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లో ఒకటి కాదు మూడు సూపర్ ఓవర్లు.. హిస్టరీ క్రియేట్.. గెలిచింది ఎవరంటే?