జీ తెలుగులో బ్లాక్ బస్టర్ బోనాలు కార్యక్రమాన్ని రేపు (జులై 20) ప్రసారం చేయనున్నారు. ఈ ఈవెంట్లో హీరో శ్రీకాంత్, హీరోయిన్ రోజా నాయకత్వంలో సీరియల్ నటీనటులు రెండు టీమ్స్గా పాల్గొననున్నారు. అలాగే, ఎల్లమ్మ కథను జోగిని శ్యామల అందరి మనసుకు హత్తుకునేలా చెప్పనున్నారు.