Telugu News
- CM Jagan : ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారు. విశాఖను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుస్తామన్నారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి హెలీకాప్టర్ ఎక్కుతుండగా కాలు స్లిప్ అయి కింద పడ్డారు. దాంతో, ఆమె కాలుకు స్వల్ప గాయమైంది. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో ఆమె నిలదొక్కుకున్నారు.
- YSRCP Manifesto 2024 Updates : వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా కింద నగదును పెంచుతున్నట్లు ప్రకటించారు. మూడు రాజధానులపై జగన్ కీలక ప్రకటన చేశారు.
Nainital fire: ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ జిల్లాలో ఉన్న నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. కిలోమీటర్ల విస్తీర్ణలో మంటలు వ్యాపించాయి. నైనిటాల్ లోని జనావాసాల్లోకి కూడా మంటలు విస్తరిస్తున్నాయి. మంటలను అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బందితో పాటు స్థానిక అధికారులు కృషి చేస్తున్నారు.
- HanuMan Telugu Telecast: హనుమాన్ సినిమా టీవీ ప్రీమియర్కు రెడీ అయింది. థియేటర్లు, ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం టీఆర్పీలోనూ దుమ్మురేపుతుందనే అంచనాలు ఉన్నాయి. వివరాలివే..
- Mangoes: వేసవి కాలం మామిడి పండ్ల సీజన్. మామిడి పండ్లు కిలో ధర రూ.100 నుంచి రూ.500 వరకు ఉంటాయి. కానీ ఒక రకం మామిడి ధర రూ. 12,000కు అమ్ముడుపోతుంది. ఇలా ప్రత్యేకమైన మామిడి పండ్లు ఎన్నో ఉన్నాయి.
- AP Pensions Distribution : ఏపీలో పింఛన్ల పంపిణీకి సమయం దగ్గర పడుతోంది. దీంతో ఈసీ..ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి చేయాలని లేనిపక్షంలో డీబీటీ విధానం గురించి ఆలోచన చేయాలని సీఎస్ ను ఆదేశించింది.
- Indians Killed in America accident : అమెరికాలో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న కారు.. గాల్లోకి ఎగిరి, ఒక చెట్టులో ఇరుక్కుపోయింది! మితిమీరిన వేగమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
- Hyderabad Near National Park : సమ్మర్ లో మీ పిల్లలకు విజ్ఞానంతో పాటు ఆహ్లాదం అందించాలని భావిస్తే... హైదరాబాద్ కు 20 కి.మీ దూరంలో చక్కటి టూరిస్ట్ ప్లేస్ ఉంది. అదే మృగవని నేషనల్ పార్క్. సపారీ రైడ్, ట్రెక్కింగ్ తో పాటు వందల రకాల జంతువులు, పక్షులు, వృక్షాలు ఈ పార్క్ సొంతం.
Manjummel Boys OTT: మలయాళం బ్లాక్బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ ఎట్టకేలకు ఓ టీటీలోకి వస్తోంది. మే 5న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఐదు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
- Nallamala Saleshwaram Yatra: నల్లమలలోని దట్టమైన అడవుల్లో సళేశ్వరం లింగమయ్య కొలువుదీరి ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని దర్శించుకోవాలంటే…. సాహస యాత్రకు సిద్ధం కావాల్సిందే..!
- Akshaya tritiya 2024: పవిత్రమైన అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. వీటిని దానం చేశారంటే మీ జీవితంలో కష్టాలు ఉండవు, అంతా శుభమే జరుగుతుంది.
- TSRTC Hyderabad to Vijayawada Buses: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ(TSRTC). హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును అందుబాటులో ఉంచినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.
- CWC report on water crisis : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర నీటి సంక్షోభం ముందు నిలబడ్డాయని సెంట్రల్ వాటర్ కమిషన్ పేర్కొంది. ఈ మేరకు ఆందోళనకర పరిస్థితులపై ఓ నివేదికను విడుదల చేసింది.
Pbks Playoff Scenario: కోల్కతాపై రికార్డ్ ఛేజింగ్తో ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆశలను పంజాబ్ కింగ్స్ సజీవంగా నిలుపుకుంటుంది. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్కు చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచుల్లో విజయం సాధించాలంటే?
బెంగళూరు అర్హత కలిగిన ఓటర్లలో దాదాపు సగం మంది లోక్ సభ ఎన్నికలలో పాల్గొనలేదు, బెంగళూరు సెంట్రల్, నార్త్ మరియు సౌత్ వంటి పట్టణ ప్రాంతాలు రాష్ట్ర సగటు 69.23% కంటే తక్కువ పోలింగ్ ను నివేదించాయి.
Aquaman OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 21 నుంచి జియో సినిమా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
- Telangana SSC Results 2024 Updates : తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS SSC Results 2024) రాబోతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రిజల్ట్స్ ను HT తెలుగు వెబ్ సైట్ తో పాటు SSC బోర్డు వెబ్ సైట్ లోనూ చెక్ చేసుకోవచ్చు.
Chunduru Police Station Review: జోజు జార్జ్, కుంచకో బోబన్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన చుండూరు పోలీస్ స్టేషన్ ఇటీవల ఆహా ఓటీటీలో డైరెక్ట్గా రిలీజైంది. మలయాళ మూవీ నయట్టుకు తెలుగు డబ్ వెర్షన్గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అంటే?
- IRCTC Shirdi Nashik Tour Package: షిర్డీ, నాసిక్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. 4 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి…….