రోజురోజుకు మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. చిన్న కారణాలకే తల్లిదండ్రులనే పిల్లలు చంపే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా తెలంగాణలో ఘోరమైన ఘటన జరిగింది. తల్లిని పదో తరగతి బాలిక చంపేసింది.
ఓటీటీలోకి మలయాళ సినిమా ఒకటి కొత్తగా రిలీజైంది. ఓ వైపు నవ్విస్తూనే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు.. దురాశ వల్ల కలిగే దు:ఖం లాంటి విషయాలను సున్నితంగా చాటిచెప్పింది ఈ మూవీ. ఈ సినిమా ఏది? ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి.
ఇవాళ్టి నుంచి టీజీ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. జులై 4వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలు బాదేశాడు. రెండో ఇన్నింగ్స్ లో అతను హండ్రెడ్ తర్వాత బాల్కనీ నుంచి ఫ్లిప్ చేయమంటూ గవాస్కర్ కోరడం కనిపించింది. అయితే గవాస్కర్ కూడా బ్యాక్ స్టాండ్ చేయాలని అనుకున్నాడు.
టాటా హారియర్ ఈవీ ధరలను సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో టాటా హారియర్ ఈవీ ఆన్రోడ్ ప్రైజ్కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
తెలంగాలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దోస్త్ 2 విడతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు జూన్ 25వ తేదీతో ముగియనుంది. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….
దేశంలో బంగారం ధరలు పడ్డాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వర్షాకాలంలో మహిళలకు రుతుక్రమ (పీరియడ్స్) పరిశుభ్రత పాటించడం పెద్ద సవాలుగా మారుతుంది. సుదీర్ఘ ప్రయాణాలు, తడి దుస్తులు, సరిపడా వాష్రూమ్ సౌకర్యాలు లేకపోవడం వంటివి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ డ్రగ్స్ వాడినట్లు తేలడం కలకలం రేపుతోంది. తెలుగు, తమిళంలో సినిమాలు చేసిన ఈ నటుడి గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. మరి అతను తెలుగులో చేసిన సినిమాలు ఏవో తెలుసా? ఓ లుక్కేయండి.
బాసర ఆర్జీయూకేటీ, మహబూబ్నగర్ ఆర్జీయూకేటీలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. మొత్తం 20, 258 అప్లికేషన్లు వచ్చాయి. మెరిట్ లిస్ట్ ను జూలై 4న ప్రకటిస్తారు.
తన డ్రిబ్లింగ్ స్కిల్స్ తో ఫుట్బాల్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసే టాలెంట్ మెస్సి సొంతం. ఆధునిక ఫుట్బాల్ దిగ్గజంగా ఎదిగిన లియోనాల్ మెస్సి పుట్టిన రోజు నేడు (జూన్ 24). ఈ సందర్భంగా అతని నెట్ వర్త్ ఎంతో ఇక్కడ తెలుసుకోండి.
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్కు రెడీ అవుతోంది. ఆగస్ట్లో ఈ మోడల్ లాంచ్ అవ్వొచ్చు. ఈ నేపథ్యంలో గూగుల్ పిక్సెల్ 10కి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
ఓటీటీలోకి ఈ వారం 24 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్గా 12 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్గా 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, జీ5 తదితర ప్లాట్ఫామ్స్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పొట్టి గౌన్ లో హాట్ బ్యూటీ రెజీనా కాసాండ్రా అదరగొట్టింది. అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ భామ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైలర్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.
నిన్ను కోరి సీరియల్ జూన్ 24 ఎపిసోడ్లో చంద్రకళకు పోటీగా పచ్చళ్ల బిజినెస్ పెడతారు తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతి. అందుకోసం ఫొటోషూట్ చేస్తారు. తల్లితో ఉన్న చంద్రకళ ఫొటోను శ్యామల చూసేలా శాలిని కింద పడేస్తుంది. అది చూడకుండా ఉండేలా జగదీశ్వరి వచ్చి అడ్డుగా నిల్చుంటుంది. దాంతో శ్యామల వెళ్లిపోతుంది.
శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. లడ్డూల పొందే విషయంలో సరికొత్త సేవలను ప్రారంభించింది. సులభంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా సూచించింది.
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 24 ఎపిసోడ్ లో కార్తీక్ వ్యవహరించే తీరుపై సందేహపడతాడు శివన్నారాయణ. కానీ జ్యోత్స్ననే మారిపోయిందని దశరథ్ అనుకుంటాడు. అటు కార్తీక్, దీప పాటకు స్టెప్పులు వేస్తారు. ఆ వీడియోలు పంపి జ్యోకు వార్నింగ్ ఇస్తుంది దీప. దీపపై పారు దొంగతనం ఆరోపణలు చేస్తుంది.