Telugu News
Uttarakhand tunnel: ఉత్తర కాశి సొరంగం కుప్పకూలి అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సురక్షితంగా, ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. గత 17 రోజులుగా వారు ప్రాణాలు అరచేత పట్టుకుని ఆ సొరంగంలోనే గడిపారు.
- IND vs AUS 3rd ODI - Ruturaj Gaikwad: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు. ధనాధన్ బ్యాటింగ్తో సెంచరీ చేశాడు. దీంతో టీమిండియాకు భారీ స్కోరు దక్కింది.
- Reason of Heart Disease in Winter: చలికాలం వస్తే రకరకాల గుండె జబ్బులు వస్తాయి. దీని వెనుక చాలా కారణాలున్నాయి. వివరంగా తెలుసుకోండి.
- CM Jagan : రాష్ట్రంలో రూ.6600 కోట్ల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం జగన్ మంగళవారం శ్రీకారం చుట్టారు. 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించారు.
- Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 63 నియోజకవర్గాల్లో 87 ప్రచార సభల్లో పాల్గొన్నారు.

- Uttarkashi Tunnel Rescue Live Updates:17 రోజుల నిరీక్షణకు తెరపడనుంది. ఉత్తరకాశీలోని సిల్కియారా-బర్కోట్ సొరంగం నుంచి 41 మంది కార్మికులను త్వరలో బయటకు తీసుకురానున్నారు.
- TS Assembly Elections : తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. సోషల్ మీడియాతో పాటు ప్రసార మాధ్యమాల్లో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని ప్రకటించారు.
- Habits That Lower Self-Confidence: కొన్ని అలవాట్లు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఆ అలవాట్లను ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది.. ఆ అలవాట్లు ఇవే..
RE Himalayan 450 vs Yezdi Adventure: యెజ్డీ అడ్వెంచర్ ధర కన్నా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 ధర ఎక్కువ. అయితే హిమాలయన్ 450 లో మరింత పవర్, అధునాతన హార్డ్వేర్, మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.
Mahindra cars price hike: భారతదేశంలో తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని మహీంద్రా (Mahindra) సంస్థ యోచిస్తోంది. థార్ నుంచి ఎక్స్ యూ వీ 700 వరకు అన్ని ఎస్ యూవీలకు ఈ పెంపు వర్తిస్తుంది.
- India vs Australia 3rd T20I: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మొదలైంది. ఈ మ్యాచ్లోనూ టాస్ గెలిచాడు ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్. తుదిజట్టులో ఓ మార్పు చేసింది భారత్.
- TS Election Campaign : మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లు చెవులు చిల్లులు పడేలా మోగిన మైకులు మూగబోయాయి.
- Nizamabad News : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అభ్యర్థుల ప్రచారాలు ముగిశాయి. దీంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపినట్లు సమాచారం. కుల సంఘాల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టిందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
- Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.
Kia Seltos price cut: దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా తమ సక్సెస్ ఫుల్ మోడల్ సెల్టోస్ (Kia Seltos) పై రూ. 30,000 వరకు ధరను తగ్గించింది. గత నెలలో కియా సెల్టోస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
- TS Elections : తెలంగాణ ఎన్నికలు జరిగే నవంబర్ 30న ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు.
- Agniveer trainee dies: నౌకాదళంలో అగ్నివీర్ శిక్షణ పొందుతున్న యువతి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.
Visa-free entry: భారతీయులకు వీసా లేకండానే తమ దేశంలో పర్యటించే అవకాశం కల్పిస్తున్న దేశాల జాబితాలోకి తాజాగా మలేసియా కూడా చేరింది.
- Sonia Gandhi : ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజలనుద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణ మార్చుకుందామన్నారు.మార్పుకోసం కాంగ్రెస్ ఓటు వేయాలని కోరారు.
- Martin Luther King OTT Release: మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ముందు ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. వివరాలివే..