Stock market today: స్టాక్ మార్కెట్లో ఏడు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. బుధవారం సెన్సెక్స్ 729 పాయింట్లు లేదా 0.93 శాతం నష్టంతో 77,288.50 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు లేదా 0.77 శాతం నష్టంతో 23,486.85 వద్ద ముగిశాయి. ఈ పతనానికి ఐదు కారణాలని నిపుణులు చెబుతున్నారు.