
తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల ఢిల్లీలో పర్యటించారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రం కురిసిన వర్షాలు, పంట నష్టం గురించి వివరించారు. ఆగస్టు 25 -28 మధ్య కురిసిన వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.