యోగా వివిధ శారీరక, మానసిక లాభాలుంటాయి. ఆసనాలు, శ్వాస నియత్రణతో చేసే ప్రాణాయామాలు, ధ్యానం కలయిక ఏకాగ్రతకు దోహదం చేస్తుంది. యోగా మనస్సు, శరీరం మధ్య సంబంధాన్ని సమతుల్యం చేస్తుంది. దీంతో పరధ్యానం తగ్గుతుంది.
ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి విద్యార్థులకు కొన్ని ప్రభావవంతమైన యోగాసనాలను అక్షర యోగ కేంద్రం వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ సిఫార్సు చేశారు.
ఈ ఆసనాలను క్రమం తప్పకుండా అభ్యసించడానికి విద్యార్థులను ప్రోత్సహించండి. ప్రతి ఆసనంలో శ్వాసం మీద ధ్యాస పెట్టాలి. ఈ క్రమం తప్పకుండా చేసే యోగా అభ్యాసం ఏకాగ్రతను పెంపొందించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి గణనీయంగా దోహదం చేస్తుంది.
టాపిక్