Telugu News
- Lok Sabha Elections 2024 phase 2 live updates : ప్రధాని మోడీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొన్న తరుణంలో 2024 లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్పై ఫోకస్ పెరిగింది. రెండో దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్ కోసం ఈ హెచ్టీ తెలుగు పేజ్ని ఫాలో అవ్వండి.
- TS AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు తీవ్రంగా ఉన్నాయి. పలు చోట్ల వడగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల ఏకంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే తెలంగాణలో రాగల 4 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
- Swiggy IPO: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ త్వరలో ఐపీఓ తో మార్కెట్లోకి రానుంది. 1.2 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఇష్యూకు స్విగ్గీ వాటాదారుల నుంచి ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా స్విగ్గీ రూ.3,750 కోట్ల మూలధనంతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ ద్వారా రూ.6,664 కోట్లను సమీకరించనుంది.
- Jeans Movie OTT: శంకర్ డైరెక్షన్ లో వచ్చిన జీన్స్ అప్పట్లో ఓ సంచలనం. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా ఏప్రిల్ 24వ తేదీతో 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది.
- IRCTC Vizag Thailand Tour Package : వైజాగ్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. ఈ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయాతో పాటు మరిన్ని టూరిజం స్పాట్ లను చూస్తారు. ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి…..
- AP Elections 2024: కాకినాడ జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు… పార్టీకి రాజీనామా ప్రకటించారు. వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
Shruti Haasan Break up: సలార్ బ్యూటీ శృతి హాసన్ తన బాయ్ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పేసింది. అంతేకాదు అతనికి సంబంధించిన అన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసేసింది.
- Peddapalli Lok Sabha Constituency : ఒక్క నిమిషం ఆలస్యం కావటంతో పెద్దపల్లిలో ఓ అభ్యర్థి నామినేషన్ వేయలేకపోయారు. ఎన్నికల నిబంధనలు కఠినంగా ఉండడంతో అధికారులు సదరు అభ్యర్థిని లోపలికి అనుమతి ఇవ్వలేదు.
ICICI Bank iMobile glitch: ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘ఐ మొబైల్’ లో సమస్య తలెత్తింది. ఇతర కస్టమర్ల క్రెడిట్ కార్డ్ ల రహస్య సమాచారం వేరే కస్టమర్ల యాప్ లో కనిపిస్తోంది. ఈ విషయాన్ని పలువురు కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాంక్ దృష్టికి తీసుకువెళ్లారు.
UPSC CAPF 2024: కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ సాయుధ దళాల్లో మొత్తం 506 అసిస్టెంట్ కమాండంట్ పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులు upsconline.nic.in. లేదా upsc.gov.in వెబ్ సైట్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
The 100 Teaser Released By Chiranjeevi Mother: మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే నాయుడు అలియాస్ ఆర్కే సాగర్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన సినిమా ది 100. తాజాగా ఈ సినిమా టీజర్ను మెగా మదర్ కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు.
UPSC calendar: 2025 లో నిర్వహించే పరీక్షల తేదీల వివరాలతో ఎగ్జామ్ క్యాలెండర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ఆ క్యాలెండర్ ప్రకారం.. 2025 సంవత్సర యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025, మే 25వ తేదీన జరుగుతుంది. ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ కూడా అదే రోజు జరుగుతుంది.
- Lok Sabha Elections in Telangana : తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా మాల్కాజ్ గిరి స్థానం నుంచి దాఖలయ్యాయి.
Lok Sabha Phase 2 elections: 2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. కేరళలో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, పోలింగ్ సందర్భంగా వేర్వేరు ఘటనల్లో కేరళలో నలుగురు మృతి చెందారు.
Lok Sabha elections in Telangana : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు సంపన్నులుగా ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆయా అభ్యర్థుల ఆస్తులు… వంద కోట్లకుపైగా చూపించారు.
- TS LAWCET 2024 Latest Updates : తెలంగాణ లాసెట్(TS LAWCET 2) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 25వ తేదీతో గడువు ముగియగా… మరోసారి గడువును పెంచుతూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
- Harish Rao Vs Revanth: తెలంగాణలో రైతు రుణమాఫీపై రగడ రాజుకుంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, రాజీనామాకు రెడీ ఉండాలని సిఎం రేవంత్ ప్రకటించారు.
- Narasannapet Election Fight: శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో ఐదోసారి గెలుపు కోసం మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తహతహలాడుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణ మూర్తి ప్రయత్నిస్తున్నారు.
- Lok Sabha Election 2024: అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. ఆసుపత్రి నుంచి ఓటు వేయడానికి వెళ్లారు. ఓటు హక్కును వినియోగించుకున్నారు.