తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cm Jagan: సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్..

AP CM Jagan: సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్..

HT Telugu Desk HT Telugu

07 February 2022, 12:41 IST

  • సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నారు.

సీఎం జగన్
సీఎం జగన్ (ANI)

సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ముచ్చింతల్ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి..జగన్‌ హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ముచ్చింతల్ వెళ్తారు. అక్కడ ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి రాత్రి 9.05 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లికి వస్తారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి