YSRCP Plenary 2022: వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో 'ప్లీనరీ' జోష్
09 July 2022, 22:25 IST
గుంటూరు జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు శనివారం ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కీలక తీర్మానాలకు ఆమోదం పలుకుతూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఇక పార్టీ అధినేత జగన్ ప్రసంగం సమావేశాల్లో హైలెట్ గా నిలిచింది.
- గుంటూరు జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు శనివారం ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కీలక తీర్మానాలకు ఆమోదం పలుకుతూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఇక పార్టీ అధినేత జగన్ ప్రసంగం సమావేశాల్లో హైలెట్ గా నిలిచింది.