Rahul Yatra In Pics : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి రోజు
07 November 2022, 11:45 IST
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది. జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. జుక్కల్ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంది.
- తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది. జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. జుక్కల్ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంది.