తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rahul Gandhi Bharat Jodo Yatra Ends In Telangana Today

Rahul Yatra In Pics : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి రోజు

07 November 2022, 11:45 IST

తెలంగాణలో రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది. జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. జుక్కల్‌ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్‌ మీటింగ్‌ ఉంది.

  • తెలంగాణలో రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది. జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. జుక్కల్‌ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్‌ మీటింగ్‌ ఉంది.
తెలంగాణలో రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది.
(1 / 8)
తెలంగాణలో రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర నేటితో ముగియనుంది. 12 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగింది.
రాహుల్ గాంధీ జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఆ తర్వాత మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది.  దీంతో జుక్కల్‌ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు.
(2 / 8)
రాహుల్ గాంధీ జోడో యాత్ర నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఆ తర్వాత మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. దీంతో జుక్కల్‌ నియోజకవర్గంలోని మెనూరులో సాయంత్రం కార్నర్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు.
జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో నిర్వహించే చివరి సభ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశారు.
(3 / 8)
జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో నిర్వహించే చివరి సభ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో 12 రోజుల పాటు సాగిన యాత్ర 375 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుంది.
(4 / 8)
తెలంగాణలో 12 రోజుల పాటు సాగిన యాత్ర 375 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుంది.
భారత్‌ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు రాహుల్‌గాంధీ. తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
(5 / 8)
భారత్‌ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు రాహుల్‌గాంధీ. తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
రాహుల్ ను కలిసేందుకు వచ్చే మేధావులు, ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ మాట్లాడుతున్నారు.
(6 / 8)
రాహుల్ ను కలిసేందుకు వచ్చే మేధావులు, ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ మాట్లాడుతున్నారు.
చివరిరోజు సాయంత్రం జుక్కల్‌ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ ఇది.
(7 / 8)
చివరిరోజు సాయంత్రం జుక్కల్‌ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ ఇది.

    ఆర్టికల్ షేర్ చేయండి