PM Modi in Kargil : కార్గిల్ వీరులతో మోదీ 'దీపావళి' వేడుకలు..
24 October 2022, 13:48 IST
PM Modi in Kargil : దివాళీ నేపథ్యంలో కార్గిల్కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి సైనికులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ‘ఎన్నో ఏళ్లుగా మీరందరు నా కుటుంబంలో ఒకరిగా ఉంటున్నారు. మీ మధ్య దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉంది,’ అని మోదీ అన్నారు. 2014 నుంచి భారత ప్రధాన మంత్రి ప్రతి దీపావళిని వేర్వేరు సైనిక స్థావరాల వద్ద జరుపుకున్నారు.
- PM Modi in Kargil : దివాళీ నేపథ్యంలో కార్గిల్కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి సైనికులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ‘ఎన్నో ఏళ్లుగా మీరందరు నా కుటుంబంలో ఒకరిగా ఉంటున్నారు. మీ మధ్య దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉంది,’ అని మోదీ అన్నారు. 2014 నుంచి భారత ప్రధాన మంత్రి ప్రతి దీపావళిని వేర్వేరు సైనిక స్థావరాల వద్ద జరుపుకున్నారు.