తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mukesh Ambani : సోమ్​నాథ్​ ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళం ఇచ్చిన అంబానీ

Mukesh Ambani : సోమ్​నాథ్​ ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళం ఇచ్చిన అంబానీ

19 February 2023, 8:20 IST

Mukesh Ambani visits Somnath temple : దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ.. తన తనయుడు ఆకాశ్​ అంబానీతో కలిసి గుజరాత్​లోని సోమ్​నాథ్​ ఆలయానికి వెళ్లారు. మహా శివరాత్రి నేపథ్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళంగా ఇచ్చారు.

Mukesh Ambani visits Somnath temple : దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ.. తన తనయుడు ఆకాశ్​ అంబానీతో కలిసి గుజరాత్​లోని సోమ్​నాథ్​ ఆలయానికి వెళ్లారు. మహా శివరాత్రి నేపథ్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళంగా ఇచ్చారు.
మహా శివరాత్రి నేపథ్యంలో తనయుడు ఆకాశ్​​ అంబానీతో కలిసి ముకేశ్​ అంబానీ సోమ్​నాథ్​ ఆలయానికి సందర్శించారు.
(1 / 6)
మహా శివరాత్రి నేపథ్యంలో తనయుడు ఆకాశ్​​ అంబానీతో కలిసి ముకేశ్​ అంబానీ సోమ్​నాథ్​ ఆలయానికి సందర్శించారు.
సోమ్​నాథ్​ ఆలయ ట్రస్ట్​కు రూ. 1.51కోట్లు విరాళంగా ఇచ్చారు అంబానీ
(2 / 6)
సోమ్​నాథ్​ ఆలయ ట్రస్ట్​కు రూ. 1.51కోట్లు విరాళంగా ఇచ్చారు అంబానీ
సోమ్​నాథ్​ ఆలయ ట్రస్ట్​ ఛైర్మన్​ పీకే లహిరి, సెక్రటరీ యోగేంద్రభాయ్​ దేశాయి.. అంబానీలకు స్వాగతం పలికారు.
(3 / 6)
సోమ్​నాథ్​ ఆలయ ట్రస్ట్​ ఛైర్మన్​ పీకే లహిరి, సెక్రటరీ యోగేంద్రభాయ్​ దేశాయి.. అంబానీలకు స్వాగతం పలికారు.(twitter.com/mpparimal)
శివరాత్రి నేపథ్యంలో సోమ్​నాథ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబానీ. 
(4 / 6)
శివరాత్రి నేపథ్యంలో సోమ్​నాథ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబానీ. (twitter.com/mpparimal)
సోమ్​నాథ్​​ ఆలయం కుమారుడితో కలిసి పూజ చేస్తున్న అంబానీ
(5 / 6)
సోమ్​నాథ్​​ ఆలయం కుమారుడితో కలిసి పూజ చేస్తున్న అంబానీ(twitter.com/mpparimal)
గత సెప్టెంబర్​లో తిరుమలకు వెళ్లిన ముకేశ్​ అంబానీ.. టీటీడీకి రూ. 1.5కోట్లు విరాళంగా ఇచ్చారు.
(6 / 6)
గత సెప్టెంబర్​లో తిరుమలకు వెళ్లిన ముకేశ్​ అంబానీ.. టీటీడీకి రూ. 1.5కోట్లు విరాళంగా ఇచ్చారు.(twitter.com/mpparimal)

    ఆర్టికల్ షేర్ చేయండి