Mukesh Ambani : సోమ్నాథ్ ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళం ఇచ్చిన అంబానీ
19 February 2023, 8:20 IST
Mukesh Ambani visits Somnath temple : దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. తన తనయుడు ఆకాశ్ అంబానీతో కలిసి గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయానికి వెళ్లారు. మహా శివరాత్రి నేపథ్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళంగా ఇచ్చారు.
Mukesh Ambani visits Somnath temple : దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. తన తనయుడు ఆకాశ్ అంబానీతో కలిసి గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయానికి వెళ్లారు. మహా శివరాత్రి నేపథ్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి రూ. 1.5కోట్లు విరాళంగా ఇచ్చారు.