తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mahalaya Amavasya 2022, Here Is All You Need To Know About The Auspicious Day

Mahalaya Amavasya 2022 | నేడు పవిత్రమైన పితృ అమావాస్య.. చాలా ప్రత్యేకమైన రోజు!

25 September 2022, 11:53 IST

నేడు పెద్దలను ఆరాధించే అమావాస్య. దీనినే మహాలయ అమావాస్య, పెత్తర అమావాస్య అంటారు. నేటితో పితృపక్షం, భాద్రపదమాసం ముగిసిపోతుంది. ఇది దేవీ పక్షం, ఆయ్వయుజ మాసం ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న మహాలయ అమావాస్య వచ్చింది.

  • నేడు పెద్దలను ఆరాధించే అమావాస్య. దీనినే మహాలయ అమావాస్య, పెత్తర అమావాస్య అంటారు. నేటితో పితృపక్షం, భాద్రపదమాసం ముగిసిపోతుంది. ఇది దేవీ పక్షం, ఆయ్వయుజ మాసం ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న మహాలయ అమావాస్య వచ్చింది.
బెంగాల్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో 10 రోజుల పాటు జరిగే దుర్గాపూజ పండుగ మహాలయతో ప్రారంభమవుతుంది.
(1 / 8)
బెంగాల్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో 10 రోజుల పాటు జరిగే దుర్గాపూజ పండుగ మహాలయతో ప్రారంభమవుతుంది.(Unsplash)
హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాలయ అమావాస్య పితృ పక్షం ముగింపును, అలాగే దేవీ పక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది. దుర్గా పూజకు ఒక వారం ముందు మహాలయ వేడుకలు ప్రారంభమవుతాయి.
(2 / 8)
హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాలయ అమావాస్య పితృ పక్షం ముగింపును, అలాగే దేవీ పక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది. దుర్గా పూజకు ఒక వారం ముందు మహాలయ వేడుకలు ప్రారంభమవుతాయి.(HT Photo/Samir Jana)
ఈ మహాలయ రోజునే దుర్గా దేవి కైలాస పర్వతం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని నమ్ముతారు.
(3 / 8)
ఈ మహాలయ రోజునే దుర్గా దేవి కైలాస పర్వతం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని నమ్ముతారు.(PTI)
మహాలయ రోజున, బెంగాలీలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజలు చేస్తారు.
(4 / 8)
మహాలయ రోజున, బెంగాలీలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజలు చేస్తారు.(Subhendu Sarkar/Getty Images)
ఈరోజున హిందువులు పితృ తర్పణ ఆచారాన్ని పాటిస్తారు. ఇందులో భాగంగా గతించిన వారి పూర్వీకుల కోసం ప్రత్యేక పూజలు, నదిలో పిండ ప్రదానాలు చేస్తారు.
(5 / 8)
ఈరోజున హిందువులు పితృ తర్పణ ఆచారాన్ని పాటిస్తారు. ఇందులో భాగంగా గతించిన వారి పూర్వీకుల కోసం ప్రత్యేక పూజలు, నదిలో పిండ ప్రదానాలు చేస్తారు.
మరణించిన వారి ఆత్మశాంతి కోసం వారి కుటుంబీకులు తర్పణం అందిస్తారు. బ్రాహ్మణులకు బియ్యం, ఇతర సామాగ్రిని అందిస్తారు. పేదలకు దానధర్మాలు చేస్తారు.
(6 / 8)
మరణించిన వారి ఆత్మశాంతి కోసం వారి కుటుంబీకులు తర్పణం అందిస్తారు. బ్రాహ్మణులకు బియ్యం, ఇతర సామాగ్రిని అందిస్తారు. పేదలకు దానధర్మాలు చేస్తారు.(AP photo)
కొంతమంది దుర్గా భక్తులు మహిషాసురమర్దిని స్వరాలను వినటం, ఆలపించడం చేస్తారు.
(7 / 8)
కొంతమంది దుర్గా భక్తులు మహిషాసురమర్దిని స్వరాలను వినటం, ఆలపించడం చేస్తారు.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి