తెలుగు న్యూస్  /  National International  /  25 Killed As Bus Carrying Marriage Party Falls Into Gorge In Uttarakhand Pauri

Bus fell into a gorge: పెళ్లి బస్సు లోయలో పడి 25 మంది దుర్మరణం

HT Telugu Desk HT Telugu

05 October 2022, 9:21 IST

    • పెళ్లి బృందం వెళుతున్న బస్సు లోయలో పడడంతో 25 మంది దుర్మరణం పాలయ్యారు.
దుర్ఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
దుర్ఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు (ANI pic service)

దుర్ఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

పౌరీ (ఉత్తరాఖండ్), అక్టోబర్ 5: ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో పెళ్లి బృందంలోని 45-50 మంది సభ్యులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో కనీసం 25 మంది మృతి చెందగా, 20 మంది గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

బస్సు లాల్‌ధంగ్ నుండి బిరోంఖల్‌లోని ఒక గ్రామానికి వెళుతుండగా మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో సిమ్రి బెండ్ సమీపంలో ప్రమాదానికి గురైనట్లు వారు తెలిపారు.

రాత్రంతా సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 20 మందిని బస్సు శిథిలాల నుంచి బయటకు తీసి ఆసుపత్రులకు తరలించినట్లు వారు తెలిపారు.

టాపిక్