TPCC Revanth Reddy | తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది.. గొర్లు, బర్లు మేపడానికి కాదు..!
26 May 2023, 12:12 IST
- తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదని నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదని ఆరోపించారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం జడ్చర్లలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.