తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Revanth Reddy | పేపర్ లీకేజీపై కేటీఆరే బాధ్యత వహించాలి

Revanth Reddy | పేపర్ లీకేజీపై కేటీఆరే బాధ్యత వహించాలి

24 March 2023, 10:30 IST

TSPSC పేపర్ లీక్ ఘటనకు మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తప్పుచేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీలను విచారించాలని రేవంత్ రెడ్డి. ఆ ఘటనపై సీఎం కేసీఆర్ మంత్రులతో, అధికారులతో సమీక్ష చేశారని ఆ తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరే దోషులని చెప్పారన్నారు. కేటీఆర్ అలా ఎలా చెప్తారు అని మండిపడ్డారు. పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందన్నారు. సిట్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.