తెలుగు న్యూస్  /  Video Gallery  /  Telangana Chief Minister Kcr Announce Good News To Brahmins

CM KCR | అర్చకులకు శుభవార్త.. గౌర‌వ‌భ‌ృతి రూ. 5 వేల‌కు పెంపు

31 May 2023, 15:15 IST

  • తెలంగాణ అర్చ‌కుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు. వేద‌శాస్త్ర పండితుల‌కు నెలనెల ఇస్తున్న గౌర‌వ‌భ‌వృతిని 2 వేల 500 నుంచి 5 వేల‌కు పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో 9 ఎక‌రాల స్థ‌లంలో నిర్మించిన విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ‌ స‌ద‌నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.