minister ktr | కాంగ్రెస్ పాలనలో ఎండాకాలం వస్తే ఎమ్మెల్యేలకు భయం
09 June 2023, 12:05 IST
- కాంగ్రెస్ పాలనలో కనీసం కరెంట్ ఉండేది కాదని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎండాకాలం వస్తే నీళ్లకు గోస ఎంత ఉండేదని, ఇప్పడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ సన్నాసులు కేసులు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.