తెలుగు న్యూస్  /  Video Gallery  /  Meeting On Bonala Arrangements Under Chairmanship Of Minister Talasani Srinivas

Minister Talasani Srinivas | మంత్రి తలసాని అధ్యక్షతన బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం

26 May 2023, 15:07 IST

  • తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి వెల్లడించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.