తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kcr Speech : కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

KCR Speech : కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

05 October 2022, 18:04 IST

  • తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక టీఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మారింది. సభ్యులందరూ తీర్మానాలపై సంతకాలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు. ఈ భేటీకి తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ నేతలు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు.