Man stabbed to death : ఢిల్లీవాసిని అతి కిరాతకంగాా చంపిన దుండగులు!
02 October 2022, 14:53 IST
Delhi Man stabbed to death : ఈశాన్య ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సుందర్ నగ్రి ప్రాంతానికి చెందిన మనీష్ అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు అతి కిరాతకంగా చంపేశారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ సమయంలో చుట్టుపక్కన ఉన్న వారందరూ.. ఘటనను చూస్తూ ఉండిపోయారు. రక్తపుమడుగులో పడి ఉన్న మనీష్ని ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియోను ఇక్కడ చూడండి.