Uttarakhand CM : విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థులు.. ముచ్చటించిన సీఎం
13 November 2022, 12:43 IST
- CM Dhami interacts with school students: పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. బస్సులో విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థులతో పిథోరఘర్ వద్ద ముచ్చటించారు. బస్సు లోపలికి వెళ్లి వారితో కాసేపు గడిపారు. అనంతరం ఆ పక్కనే ఉన్న 'టీ' కొట్టులోకి వెళ్లారు. టీ తాగటంతో పాటు స్థానికులతో మాట్లాడారు.