monsoon reaches | రైతన్నలకు గుడ్ న్యూస్.. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
08 June 2023, 15:52 IST
- భారత వాతావరణ శాఖ రైతన్నలకు చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించినట్లు వెల్లడించింది. గురువారం కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది.