వీడియో: ముస్లింలే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ విద్వేషం: ఒవైసీ
20 May 2022, 9:50 IST
షాహీ ఈద్గా మసీదును తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ను మధుర కోర్టు స్వీకరించిన తర్వాత ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆర్ఎస్ఎస్పై మండిపడ్డారు. వారణాసిలోని జ్ఞాన్వాపి, మథురలోని షాహీ ఈద్గా వంటి మసీదులను లక్ష్యంగా చేసుకుని ఆర్ఎస్ఎస్ విద్వేషాన్ని సృష్టిస్తోందని ఒవైసీ ఆరోపించారు. మథుర కోర్టు చర్య 1991 ఆరాధన చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారో ఈ వీడియో చూడండి.