తెలుగు న్యూస్  /  Video Gallery  /  Opposition Mps Takes Out Tiranga March

పార్లమెంట్ సమావేశాల చివరి రోజు త్రివర్ణ పతాక మార్చ్ చేపట్టిన ప్రతిపక్షాలు

06 April 2023, 16:20 IST

  • కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తిరంగ మార్చ్ ను చేపట్టాయి. ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కావటంతో ఈ మార్చ్ చేపట్టారు. అదానీ విచారణ అంశంపై దూకుడుగా ఉన్న ప్రతిపక్షాలు ఈ రోజు పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్ ప్రాంతానికి త్రివర్ణ పతాక ర్యాలీ చేపట్టాయి.