Mumbai slum princess | 14 ఏళ్ల బాలిక లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక
23 May 2023, 14:08 IST
- ముంబై ధారవి మురకివాడల్లో నివసించే 14 ఏళ్ల మలీషా ఖర్వా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా వైరల్ గా మారింది. కష్టపడితే తమ కలలని నిరూపించుకోవచ్చని ఎంతో మంది పేద ఆడ పిల్లలకు ఆదర్శంగా నిలిచింది. ప్రఖ్యాత లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ అమ్మయితో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ మొదలు పెట్టిన 'ద యువతి కలెక్షన్'కు బ్రాండ్ అంబాసిడర్గానూ నియమించింది.