Poonch Terror Attack | ఉగ్రవాదుల దుశ్చర్యపై రంగంలోకి ఎన్ఐఏ.. దాడి ఎలా జరిగిందంటే..?
21 April 2023, 12:15 IST
- జుమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి జరిగి ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఇన్వెస్ట్ గేషన్ ఎలా జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వ సమీక్షను ఇప్పుడు చూద్దాం.