తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maharashtra Politics : ‘మహా’ సంక్షోభం.. శివసేనను చీల్చేసిన ఏక్​నాథ్​!

Maharashtra politics : ‘మహా’ సంక్షోభం.. శివసేనను చీల్చేసిన ఏక్​నాథ్​!

24 June 2022, 12:49 IST

  • మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠతకు దారితీస్తున్నాయి. తనకు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన తిరుగుబాటు నేత ఏక్​నాథ్​ షిండే ప్రకటించారు. వారిలో 40మంది.. శివసేనకు చెందిన వారేనని స్పష్టం చేశారు. మరోవైపు.. మహారాష్ట్రలో బలపరీక్ష జరుగుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి. బలపరీక్షలో ఎవరి సామర్థ్యాలు ఏంటో అనేది తేలిపోతుందని ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ అన్నారు. సంక్షోభం వేళ.. శరద్​ పవార్​ను కేంద్రమంత్రులు బెదిరిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ ఆరోపించారు. మహారాష్ట్ర తాజా అప్డేట్స్​ మీకోసం..