life risk for water | మహారాష్ట్రలోని ఓ పల్లెవాసుల నీటి కష్టాలు
05 May 2023, 14:36 IST
- మహారాష్ట్ర నాసిక్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గంగోద్వారి గ్రామ ప్రజలు నీటి కోసం తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. సాహసోపేతంగా బావుల్లోకి దిగుతూ నీటిని తెచ్చుకుంటున్నారు. నీటి కొరతతో గ్రామస్తులు 70 అడుగుల లోతున్న బావిలోకి దిగి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. బావి వద్దకు వెళ్లాలంటే దాదాపు 3 కిలోమీటర్ల దూరం నడవాలి.