తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mount Manaslu Avalanche: భారీగా హిమపాతం.. ముగ్గురు మృతి.. వీడియో వైరల్!

Mount Manaslu Avalanche: భారీగా హిమపాతం.. ముగ్గురు మృతి.. వీడియో వైరల్!

03 October 2022, 20:30 IST

  • నేపాల్‌లోని మౌంట్ మనస్లూలో భయంకరమైన హిమపాతం సంభవించింది. ఈ భారీ హిమపాతం కారణంగా ముగ్గురు పర్వతారోహకులు మరణించారని , 5 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హిమపాతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం ఉదయం ఈ హిమపాతం సంభవించింది. ఈ హిమపాతం కారణంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లోని అనేక టెంట్లు ధ్వంసమయ్యాయి.