Covid-19 | భారీగా కరోనా కేసులు.. ఆరుగురు మృతి
31 March 2023, 16:29 IST
- దేశంలో మరోసారి కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. నిన్న ఒక్క రోజులోనే మూడు వేలకుపైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆరు కొత్త మరణాలు నమోదయ్యా యి. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 15,208కి చేరింది.