Crime News: అందరూ చూస్తుండగానే కర్ని సేన యువనేత దారుణ హత్య (వీడియో)
05 September 2022, 20:51 IST
మధ్యప్రదేశ్లోని ఇటార్సీలో రైట్వింగ్ గ్రూప్ కర్ణి సేనకు చెందిన 28 ఏళ్ల యువకున్ని దారుణంగా హత్య చేశారు. కర్ణి సేన సభ్యుడైన రోహిత్ సింగ్ రాజ్పుత్పై అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేశారు. మధ్యప్రదేశ్లోని ఇటార్సి (Itarsi)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను చూడండి.