తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bullet Rani | తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ యాత్ర.. ఈమె కోరిక ఇదే

Bullet Rani | తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ యాత్ర.. ఈమె కోరిక ఇదే

12 April 2024, 11:14 IST

  • ఒక్కొక్కరి ఒక్కో రంగంలో ఉన్న వారంటే అభిమానం ఉంటుంది. ఆ అభిమాన్ని వివిధ రూపాల్లో చూపిస్తూ ఉంటారు. అలా ఈమె కూడా తన అభిమానాన్ని బుల్లెట్ బైకుపై ప్రయాణం చేస్తూ చూపించింది. ప్రధాని మోదీ మూడోసారి ఆ పదవి చేపట్టి దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. అందుకోసం తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ పై ప్రయాణం చేస్తూ మోదీ కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది.