Nara Lokesh | ప్రజల డబ్బును దోచిన జగన్ పేదవాడు ఎలా అవుతాడు..?
11 May 2023, 15:43 IST
- ముఖ్యమంత్రి జగన్ నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతోందని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ అన్నారు. అపద్ధానికి ప్రతిరూపం జగన్ అని ఎద్దేవా చేశారు. ప్రజల్ని దోచేసిన వ్యక్తి పేదవాడు ఎలా అవుతాడని ప్రశ్నించారు.