తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kadapa | ఏపీలో రాజకీయాల్లో సంచలనం.. కాంగ్రెస్‌లోకి సునీతా రెడ్డి.. ?

Kadapa | ఏపీలో రాజకీయాల్లో సంచలనం.. కాంగ్రెస్‌లోకి సునీతా రెడ్డి.. ?

29 January 2024, 12:00 IST

  • ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా తయారు అయ్యాయి. ఇవాళ ఇడుపుపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద YS షర్మిల, సునీతా రెడ్డి కలిశారు. ఆయనకు నివాళులర్పించారు. షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు వ్యతిరేకంగా ఉన్న వారిని కలుపుకొని వెళ్లేందుకు ఆమె సిద్దమయ్యారు. ఈ సందర్భంలోనే వివేకా హత్య కేసులో పోరాటానికి మద్దతుగా నిలిచిన షర్మిలతో కలిసి నడిచేందుకు సునీతారెడ్డి కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది.