Lokesh Yuvagalam in Kadapa | యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై లోకేశ్ ఆగ్రహం
02 June 2023, 11:44 IST
- కడప జిల్లాలో సాగుతున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివేకా హత్యకు సంబంధించిన ఫోటోలను నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రదర్శించారు. బాబాయ్ ని చంపిన వ్యక్తులు ఎవ్వరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.