Nara Lokesh | 50 రోజులుగా కుడి భుజం నొప్పితో లోకేష్.. చివరికి ఎంఆర్ఐ స్కానింగ్
18 May 2023, 14:55 IST
- చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్.. 50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. భుజం నొప్పితో అలాగే పాదయాత్ర చేస్తున్నా.. డాక్టర్ల సూచన మేరకు నంద్యాలలో ఏంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు.