Chandrababu Video : అభివృద్ధి ఆగిపోయి.. రౌడీయిజం పెరిగిపోయింది
17 November 2022, 17:17 IST
- పెరిగిపోయింది టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆదోనిలో చంద్రబాబు నాయుడు రోడ్ షోకు జనం భారీగా వచ్చారు. రోడ్ షోలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తప్పు జరిగిపోయిందని ఇప్పుడు జనం బాధపడుతున్నారన్నారు. మూడున్నరేళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని, రౌడీయిజం పెరిగిపోయిందని, దోపిడీ, నేరాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపైనా వైసీపీ ప్రభుత్వం బాదుడే బాదుడు అని టీడీపీ అధినేత ఆరోపించారు.