తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bharat Jodo Yatra : 1000 కిలో మీటర్లు దాటిన రాహుల్ గాంధీ యాత్ర

Bharat Jodo Yatra : 1000 కిలో మీటర్లు దాటిన రాహుల్ గాంధీ యాత్ర

20 October 2022, 14:30 IST

  • రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 43వ రోజు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా బనవాసి నుంచి రాహుల్ యాత్ర ఉదయమే తిరిగి ప్రారంభమైంది. పాదయాత్ర కల్లుదేవరకుంట వరకు సాగుతుంది. సెప్టెంబరు 07న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర ఇప్పటివరకు 1000 కిలోమీటర్లకు పైగా వచ్చింది. 12 రాష్ట్రాల గుండా దాదాపు 3500 కిలోమీటర్ల దూరాన్ని 150 రోజుల్లో పూర్తి చేయనున్నారు.