తెలుగు న్యూస్  /  Video Gallery  /  Ap Cm Jagan Slams Chandrababu In Venkatapalem Public Meeting

CM Jagan | నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ.. నారా చంద్రబాబుని నమ్మలేం

26 May 2023, 15:50 IST

  • ఏపీలోని అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి కొందరు దుర్మార్గులు, మారీచులు అడ్డుపడ్డారని జగన్ ధ్వజమెత్తారు. 50,793మందికి రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే ఇంటి స్థలాన్ని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని తెలిపారు.