తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan At Machilipatnam | అమరావతిలో 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు

CM JAGAN AT MACHILIPATNAM | అమరావతిలో 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు

22 May 2023, 13:26 IST

  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బందరు పోర్టు పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ముందుగా తపసిపూడిలో సముద్రుడికి హారతి ఇచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో జగన్ మాట్లాడారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు కోర్టులకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఈ పోర్టు వల్ల తెలంగాణకు ఉపయుక్తమన్నారు.