Komuravelli Mallanna Kalyanam : 'కోర మీసాల మల్లన్నకు' రూ. కోటి స్వర్ణ కిరీటం
18 December 2022, 22:00 IST
Komuravelli Mallanna Kalyanam 2022: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలతోపాటు రూ.కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు.
- Komuravelli Mallanna Kalyanam 2022: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలతోపాటు రూ.కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు.