తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ys Jagan Participated In Kuppam Public Meeting And Development Activities

YS Jagan In Kuppam : టీడీపీ కంచుకోటలో వైఎస్సార్సీపీ బహిరంగ సభ

23 September 2022, 14:26 IST

బీసీ జనాభా అధికంగా ఉన్న కుప్పం నియోజక వర్గాన్ని 30ఏళ్లకు పైగా చంద్రబాబు కబ్జా చేశారని, ఆ నియోజక వర్గం నుంచి పిండుకోవడం తప్ప చేసిందేమి లేదని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. మూడో విడత చేయూత నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం పాల్గొన్నారు.  కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు నాన్‌లోకల్ అని ఆయన హైదరాబాద్‌కు మాత్రమే లోకల్ అని చెప్పారు.

  • బీసీ జనాభా అధికంగా ఉన్న కుప్పం నియోజక వర్గాన్ని 30ఏళ్లకు పైగా చంద్రబాబు కబ్జా చేశారని, ఆ నియోజక వర్గం నుంచి పిండుకోవడం తప్ప చేసిందేమి లేదని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. మూడో విడత చేయూత నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం పాల్గొన్నారు.  కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు నాన్‌లోకల్ అని ఆయన హైదరాబాద్‌కు మాత్రమే లోకల్ అని చెప్పారు.
కుప్పంలో వైఎస్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సిఎం.జగన్మోహన్ రెడ్డి
(1 / 6)
కుప్పంలో వైఎస్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సిఎం.జగన్మోహన్ రెడ్డి
రేణిగుంట విమానాశ్రయంలో సిఎంకు స్వాగతం పలుకుతున్న పెద్దిరెడ్డి, భూమన
(2 / 6)
రేణిగుంట విమానాశ్రయంలో సిఎంకు స్వాగతం పలుకుతున్న పెద్దిరెడ్డి, భూమన
కుప్పంలో జరిగిన మూడో విడత చేయూత కార్యక్రమంలో  పాల్గొన్న సిఎం జగన్
(3 / 6)
కుప్పంలో జరిగిన మూడో విడత చేయూత కార్యక్రమంలో  పాల్గొన్న సిఎం జగన్
కుప్పం చేయూత నిధుల పంపిణీ  బహిరంగ సభకు హాజరైన మహిాళలు
(4 / 6)
కుప్పం చేయూత నిధుల పంపిణీ  బహిరంగ సభకు హాజరైన మహిాళలు
విమనాశ్రయంలో కుప్పం నేతలతో సిఎం జగన్
(5 / 6)
విమనాశ్రయంలో కుప్పం నేతలతో సిఎం జగన్
రేణిగుంటలో సిఎంకు స్వాగతం పలుకుతున్న భూమన
(6 / 6)
రేణిగుంటలో సిఎంకు స్వాగతం పలుకుతున్న భూమన

    ఆర్టికల్ షేర్ చేయండి