CM Jagan : రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
17 May 2023, 14:16 IST
CM Jagan : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైయస్.జగన్ పాల్గొన్నారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
- CM Jagan : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైయస్.జగన్ పాల్గొన్నారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.