Tirumala: అన్నమయ్య 520వ వర్ధంతి... తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు
19 March 2023, 11:05 IST
Tallapaka Annamacharya 520th Death Anniversary: తిరుమలలో అన్నమయ్య 520వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం స్థానిక నారాయణగిరి ఉద్యానవనంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అహోబిల 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగానాధ యతీంద్ర మహాదేసికన్ స్వామిజీ హాజరయ్యారు. ఈ వేడకులను మార్చి 21వ తేదీ వరకు నిర్వహించనుంది టీటీడీ.
- Tallapaka Annamacharya 520th Death Anniversary: తిరుమలలో అన్నమయ్య 520వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం స్థానిక నారాయణగిరి ఉద్యానవనంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అహోబిల 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగానాధ యతీంద్ర మహాదేసికన్ స్వామిజీ హాజరయ్యారు. ఈ వేడకులను మార్చి 21వ తేదీ వరకు నిర్వహించనుంది టీటీడీ.