Jodo Yatra in Telangana: తిరిగి ప్రారంభమైన జోడో యాత్ర… డోలు వాయించిన రాహుల్
27 October 2022, 12:42 IST
Bharat Jodo Yatra in Telangana: తెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర దీపావళి నేపథ్యంలో నాలుగు రోజుల విరామం అనంతరం గురువారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రలో పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
- Bharat Jodo Yatra in Telangana: తెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర దీపావళి నేపథ్యంలో నాలుగు రోజుల విరామం అనంతరం గురువారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రలో పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.