Padma Awards: రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
23 April 2024, 20:24 IST
ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం రాష్ట్రపతి భవన్ లో పురస్కార గ్రహీతలకు ప్రదానం చేశారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ కేటగిరీల్లో అవార్డు గ్రహీతలున్నారు.
- ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం రాష్ట్రపతి భవన్ లో పురస్కార గ్రహీతలకు ప్రదానం చేశారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ కేటగిరీల్లో అవార్డు గ్రహీతలున్నారు.