PM Modi: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ‘పరస్పర ఆహ్వానం’: కీలక విషయాలివే
20 March 2023, 15:33 IST
PM Narendra Modi: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా (Fumio Kishida).. భారత పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. దైపాక్షిక అంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించుకున్నారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనుండగా.. జపాన్ వేదికగా జీ7 సమ్మిట్ జరగనుంది.
- PM Narendra Modi: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా (Fumio Kishida).. భారత పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. దైపాక్షిక అంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించుకున్నారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనుండగా.. జపాన్ వేదికగా జీ7 సమ్మిట్ జరగనుంది.