Secunderabad Railway Station: ఎయిర్పోర్ట్ రేంజ్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే...!
06 April 2023, 17:22 IST
Redevelopment of Secunderabad Railway Station: ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం 719 కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు విడుదలయ్యాయి.
- Redevelopment of Secunderabad Railway Station: ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం 719 కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు విడుదలయ్యాయి.