Mukesh Ambani's Mansion : రూ.639 కోట్లతో విలాసవంతమైన విల్లాను కొన్న అంబానీ..
27 August 2022, 17:16 IST
దుబాయ్లోని పామ్ జుమేరాలో విలాసవంతమైన విల్లాతో జరిగిన అత్యంత ఖరీదైన ఆస్తి ఒప్పందం సంచలనం సృష్టించింది. నివేదికల ప్రకారం రూ. 639 కోట్లకు సమానమైన డీల్ జరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ కోసం ఛేదించారు. మరి విల్లా ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దుబాయ్లోని పామ్ జుమేరాలో విలాసవంతమైన విల్లాతో జరిగిన అత్యంత ఖరీదైన ఆస్తి ఒప్పందం సంచలనం సృష్టించింది. నివేదికల ప్రకారం రూ. 639 కోట్లకు సమానమైన డీల్ జరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ కోసం ఛేదించారు. మరి విల్లా ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.